AP DISHA ACT-2020

దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు బాలికల భద్రత కోసం దిశా చట్టం తీసుకుని వచ్చిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు.

ఈ చట్టం వలన మహిళలు బాలికలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే క‌ఠిన‌మైన శిక్ష‌లు అమ‌లు చేస్తాం.

ఈ చట్టం ప్రవేశ పెట్టినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో భారీగా తగ్గిన నేరాలు.