ప్రస్తుత పోటీ ప్రపంచంలో టెక్నాలజీ వేగవంతంగా మారుతుంది, అందుకు తగ్గట్లుగా ఆంధ్రప్రదేశ్ యువతని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. రాష్ట్రంలోని యువతకు అప్రెంటి షిప్ కార్యక్రమాలను నిర్వహించి, […]
లక్నోలో జరుగుతున్న ఫ్రెంచ్- ఇండో డిఫెన్స్ ఎక్స్ పో-2020లో పాల్గొనడం జరిగింది, దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రానికి పంపినాము, దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ […]
నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం
ఉగాది నాటికి మన రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల పంపిణీని సంతృప్తికర స్థాయిలో పూర్తి చేస్తాం
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం అమెరికాలోని టెట్రాయిట్ తరహాలో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిత్సం
సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకునేందుకు ముందుకు వచ్చే ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిత్సం
సోమశిల జలాశయం వద్ద జలవనరుల శాఖామాత్యులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారితో కలిసి కండలేరు జలాశయానికి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టపోతున్నాము..